చెన్నై/హైదరాబాద్ : తమిళ నాడు రాజకీయాల్లో మరో కుదపు చోటుచేసుకుంది. రాజద్రోహం కేసులో ఎండీఎంకే అధినేత వైకోకు ప్రత్యేక కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది. దీంతో పాటు పదివేల రూపాయల జరిమానాను సైతం విధించింది. అయితే దీనిపై అప్పీల్ చేసుకోడానికి గడువు కోరడంతో కోర్టు ఒకనెల గడువును మంజూరు చేసింది. ఈ కేసు నేపథ్యం గురించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32dJtxY
ప్రత్యేక న్యాయ స్థానం సంచలన తీర్పు..! రాజద్రోహం కేసులో వైకోకు ఏడాది జైలుశిక్ష..!!
Related Posts:
హథ్రాస్ గ్యాంగ్రేప్ ఘటనతో సుగాలి ప్రీతి ఉదంతం లింక్: సీబీఐ దర్యాప్తు మంచి నిర్ణయం: జనసేనఅమరావతి: హథ్రాస్ గ్యాంగ్ రేప్ ఉదంతం.. ఉత్తర ప్రదేశ్ను అట్టుడికిస్తోంది. రాజకీయ వేడి రగిల్చింది. హథ్రాస్లో 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చ… Read More
రిషభ్ పంత్లో నిక్కర్లు వేసుకునే చేష్టలు పోలేదట: యువరాజ్ తిట్టాడా? పొగిడాడా? వెరైటీ విషెస్న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ సందర్భంగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే బ్యాట్స్… Read More
కూలిన గ్లైడర్ ఎయిర్క్రాఫ్ట్: ఇద్దరు నావికా సిబ్బంది మృతికొచ్చి: భారత నావికా దళానికి చెందిన ఓ గ్లైడర్ విమాన వాహక నౌక కూలింది. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది మృతి చెందారు. కేరళలోని కొచ్చిన నావికా స్థావరానిిక సమీపంలో… Read More
హాత్రస్ హత్యాచారం: సిట్ దర్యాప్తుపై ప్రియాంక ఆగ్రహం - కలెక్టర్ను ఉపేక్షించడంపై పోలీసుల అసహనంఉత్తరప్రదేశ్ లోని హాత్రస్ జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతిపై అదే గ్రామానికి చెందిన అగ్రకులం యువకులు హత్యాచారానికి పాల్పడిన ఘటనపై దర్యాప్తు జరుగుతోన్న తీరున… Read More
సబ్బం హరి ఇంటికెళ్లి నాలుక కోస్తాం - వైసీపీ ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ - పొలిటికల్ బ్రోకర్ అంటూ..విశాఖపట్నంలో టీడీపీనేత, మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి ప్రహరీ, మరుగుదొడ్డిని జీవీఎంసీ అధికారులు కూల్చేసిన ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతున్నది. తనతో పెట్టుకుంట… Read More
0 comments:
Post a Comment