న్యూఢిల్లీ : నవ భారతం కాలుష్య కాసారంగా మారుతుండటంతో కేంద్రం ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. కర్భన ఉద్గారాలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మొక్కలను పెంచడం ప్రారంభించారు కూడా. కాలుష్యాన్ని నియంత్రించేందుకు పెట్రోల్, డిజీల్ వాహనాలు కాక .. ఎలక్ట్రిక్ వాహనాలను నడుపాలని కోరుతున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్లో రాయితీ కూడా ఇచ్చారు. ఆఫర్ ..ఎలక్ట్రిక్ వాహనాలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32afHK9
Friday, July 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment