తిరువనంతపురం : భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్ కొని ఏకంగా 22 కోట్ల రూపాయలు గెలుచుకున్నారు కేరళకు చెందిన సోప్నా నాయర్. అదృష్టం తలుపు తట్టడమంటే ఇదేనేమో మరి. కేరళకు చెందిన సోప్నా నాయర్ భర్తతో కలిసి దుబాయ్లో నివాసముంటున్నారు. అయితే అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ప్రతినెలా బిగ్ టికెట్ పేరుతో లాటరీ నిర్వహిస్తుంటారు. కేవలం ఇంటర్నేషనల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NBlKV7
భర్తకు చెప్పకుండా లాటరీ టికెట్.. ఏకంగా 22 కోట్ల జాక్పాట్..!
Related Posts:
కాంగ్రెస్ 26 సీట్లు...ఎన్సీపీ 22 స్థానాలు: మహారాష్ట్రలో పొత్తు ఖరారుముంబై:ఈ సారి లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో కాంగ్రెస్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ 26 సీట్లలో పోటీ చేస్త… Read More
టీడీపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ గుబులు: క్యాలెండర్ లో డేట్ మార్క్ చేసుకుంటున్న నాయకులుఅమరావతి: `లక్ష్మీస్ ఎన్టీఆర్`. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితకథపై తెరకెక్కిన బయోపిక్ ఇది… Read More
కేఏ పాల్ నామినేషన్లో ట్విస్ట్.. అవి లేకుండానే దాఖలు..!నరసాపురం : ప్రజా శాంతి పార్టీ అధినేత కిలారి ఆనంద్ పాల్ అలియాస్ కేఏ పాల్ నామినేషన్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్సభ సె… Read More
రాహుల్ గాంధీని అమేథీ తిరస్కరించింది...అందుకే మరో స్థానం: స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలున్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాహుల్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాందీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి కా… Read More
కర్ణాటకలో \"ఓలా\" కు బ్రేక్.. 6 నెలలు నిషేధం..!బెంగళూరు : రవాణా రంగంలో దూసుకెళుతున్న ఓలా క్యాబ్ సర్వీస్ సంస్థకు పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలో ఆ సంస్థ సర్వీసులకు బ్రేక్ పడింది. ఓలా ట్యాక్సీలతో పాటు… Read More
0 comments:
Post a Comment