సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహిరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా దీని విలువ కోటి 92 లక్షల రుపాయాల విలువ ఉంటుందని తెలిపారు.కాగా ముందస్తు సమాచారం మేరకే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHUS38
సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!
Related Posts:
అటకెక్కిన హోంగార్డ్స్ తోలగింపు.. మంత్రి హామీఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీపావలి పండగ ముందు ఇరవై అయిదు వేల హోంగార్డులను ఉద్యోగాల నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. దీంతో ప్రభుత్వంపై ప… Read More
షేక్హ్యాండ్ ఇస్తానని కత్తితో దాడి, ఎన్నికల ర్యాలీలో దుండగుడి బీభత్సం..మరో నాలుగురోజుల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అభ్యర్థులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సభలు, ర్యాలీలో పాల్గ… Read More
బెట్టింగ్ రాజా.. భార్యను బురిడీ కొట్టించి సొంతింట్లో చోరీ.. దసరా సెలవుల్లో పక్కా ప్లాన్హైదరాబాద్ : భార్యను బురిడీ కొట్టించాడు. దర్జాగా 7 లక్షల రూపాయలు దోచాడు. ఆమె పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసరికి కట్టుకథ అల్లాడు. దొంగలు పడ్డాడని నమ్మించ… Read More
నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ… Read More
అయోధ్య కేసుపై తుది విచారణ వేళ: ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నినాదాలుహైదరాబాద్: చారిత్రాత్మకమైన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు తుది విచారణను నిర్వహిస్తోన్న వేళ.. భారతీయ జనతాపార్టీ … Read More
0 comments:
Post a Comment