సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహిరాబాద్కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. కాగా దీని విలువ కోటి 92 లక్షల రుపాయాల విలువ ఉంటుందని తెలిపారు.కాగా ముందస్తు సమాచారం మేరకే ఈ దాడులు చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LHUS38
సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!
Related Posts:
బీజేపీ చేసిన సీఎం.. ఎన్డీఏలోనే ఉంటారా?: నితీశ్ కుమార్పై చిరాగ్ పాశ్వాన్ సెటైర్లుపాట్నా: బీహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి బాధ్యతలు చేపట్టిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) అధినేత చిరా… Read More
రేపు టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక భేటీ... గ్రేటర్ టార్గెట్పై దిశా నిర్దేశం చేయనున్న గులాబీ దళపతి..జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగడంతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ అప్పుడే క్షేత్రస్థాయి ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. ఈ నే… Read More
విషాదం: రాజస్తాన్ మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ కన్నుమూత, సీఎం గెహ్లట్ సంతాపం..రాజస్తాన్ సామాజిక న్యాయం, సాధికారత మంత్రి భన్వార్ లాల్ మేఘవాల్ (72) కన్నుమూశారు. ఆయన గత కొద్దిరోజులుగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ ఏడాది … Read More
9 వేల 248 పోలింగ్ కేంద్రాలు..21వ తేదీన ప్రకటన.. 2 వేలకు పైగా పెరిగిన సెంటర్స్.. ఎందుకంటే..బల్దియా పోరుకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. రేపటినుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవబోతోంది. ఇక పోలింగ్ కేంద్రాలపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. కరోనా వైర… Read More
రైతులకు నయవంచన, చనిపోతే పథకాలా..? కేసీఆర్పై జగ్గారెడ్డి ధ్వజం..సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విరుచుకుపడ్డారు. రైతులను నయవంచన చేస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా… Read More
0 comments:
Post a Comment