ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుం బిగించింది. అయినప్పటికీ విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆంధప్రదేశ్ లో రేపు పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలిపింది. ముఖ్యంగా 9 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తాము బంద్ చేపట్టనున్నట్లు ఏబీవీపీ నేతలు చెప్తున్నారు . కేటీఆర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jea452
రేపు ఏపీ బంద్ కు పిలుపునిచ్చిన ఏబీవీపీ .. ఎందుకంటే
Related Posts:
పాత డ్రెస్సులో ‘నమస్తే ట్రంప్‘కు.. అయినాసరే ఆమెనే స్పెషల్ అట్రాక్షన్..ప్రతిష్టాత్మక ‘నమస్తే ట్రంప్' ఈవెంట్ లో అందరికళ్లూ ఆమెపైనే. ముఖ్యఅతిథులకంటే ముందే మోతేరా స్టేడియంలోకి వచ్చిన ఆమెకు జనం జేజేలు పలికారు. ఐదు నిమిషాల పాట… Read More
ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసా… Read More
ఢిల్లీలో ఘర్షణ వాతారణం: శాంతిభద్రతలు నెలకొల్పాలంటూ అమిత్ షాకు అరవింద్ కేజ్రీవాల్ వినతిన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు సానుకూల, ప్రతికూల వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఘర్షణ… Read More
హైప్రొఫైల్ మర్డర్: అక్రమ సంబంధం: గర్భంతో ఉన్న భార్యను మట్టుబెట్టిన డాక్టర్: రైలు కింద పడి.. !బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఓ హైప్రొఫైల్ మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన భార్యను… Read More
ట్రంప్-మోదీ భారీ రోడ్ షో రద్దు? లేదంటే ‘సబర్మతి’ సదర్శన క్యాన్సిల్? షెడ్యూల్ పూర్తి వివరాలివే..‘‘నేను భారత్ లోకి అడుగుపెట్టగానే కనీసం 70 లక్షల మందితో స్వాగతం పలుకుతానని ప్రధాని మోదీ మాటిచ్చారు'' అని ఒకసారి.. ‘‘70 లక్షలు కాదు.. మొత్తం కోటి మంది ఇ… Read More
0 comments:
Post a Comment