హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏపీ సర్కార్ పనితీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి కూడా చేశారు బాలయ్య. రాయలసీమ అభివృద్ధి కోసం తన శరీరంలో రక్తం బొట్టు ఉన్నంత వరకు కష్టపడతానని పేర్కొన్న నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. దాడులపై స్పందించిన హోం మంత్రి సుచరిత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/321udnN
Thursday, June 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment