అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పదవులు పందేరం ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మారిందంటే చట్టసభలకు అవకాశం దక్కని నేతలు నామినేటెడ్ పదవులపై గురిపెడతారు. చట్టసభలకు అవకాశం దక్కిన వారు సైతం మంత్రి పదువులు దక్కలేదని అలిగి.. నామినేటెడ్ పదవుల్లో కీలకంగా ఉన్న వాటిని దక్కించుకునేందుకు పావులు కదుపుతారు. ఇది ఏ రాష్ట్రంలోనైనా జరిగేది. ఇప్పుడు ఏపీలోనూ ఇదే
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ig3Rq5
Friday, June 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment