ములుగు : ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు టీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశానికి ఈ ఇద్దరే కావాలా ? మరో సిఫాయి లేరా అని విమర్శించారు. ఇన్నేళ్లు అధికారం చేపట్టిన దేశంలో ఇంకా పేదరికం ఎందుకు ఉందని ప్రశ్నించారు. దీనికి కారణం మోదీ, రాహుల్ కారా అని ఆయన ప్రశ్నించారు. శనివారం ములుగు బహిరంగసభలో ప్రసంగించారు కేటీఆర్.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FNCqCW
చౌకీదారో, టేకీదారో కాదు ఇమామ్దార్ కావాలి : ములుగుసభలో కేటీఆర్
Related Posts:
మొన్న మోడీ రాఖీలు... నిన్న మోడీ వెడ్డింగ్ కార్డులు: ఇదే జాబితాలోకి కొత్త ఐటెంప్రధాని మోడీ... ప్రపంచ దేశ నాయకులతో సైతం సలాం కొట్టించుకుంటున్న ఏకైక ప్రధాని. మోడీ ఎక్కడికి వెళ్లిన ఆదేశ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మనదేశం… Read More
ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్.. కానీ పూర్తి స్థాయి అంచనాలు..!? మొత్తం 2లక్షల కోట్ల బడ్జెట్..!!హైదరాబాద్: తెలంగాణ రష్ట్ర శాసన సభ సమావేశాలకు సమయం కుదిరిపట్టు తెలుస్తోంది. అందులో భాగంగా బడ్జెట్ ను కూడా ప్రవేశ పెట్టేందుకు కసరత్తు చేస్… Read More
ఢిల్లీలో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశంన్యూఢిల్లీ : పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో .. ఎన్సీ… Read More
భీష్మ ఏకాదశి... శ్రీ విష్ణు సహస్రనామ మహోపదేశంమాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు… Read More
కేసీఆర్ క్యాబినెట్ లో కొత్త ముఖాలు ఇవేనా..? వారే ఎందుకు..??హైదరాబాద్: రెండు నెలల తరువాత రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం కొలువు తీరుతోంది. ఈ నెల 19వ తేదీన ఉదయం 11.30 కి రాజ భవన్ లో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక… Read More
0 comments:
Post a Comment