కే టాక్స్ పేరుతో వసూళ్లకు పాల్పడ్డారని ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కోంటున్న ఏపీ మాజీ స్పికర్ కోడేల శివప్రసాద్ కుటుంభంపై మరో కేసు నమోదు అయింది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడేల శివరామ్ ఆంధ్ర రంజీ క్రికెట్ క్రిడాకారుడి వద్ద డబ్బలు వసూలు చేశాడని నరసారావు పేట టూటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KSExZ6
Sunday, June 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment