హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్, ఛైర్ పర్సన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WsvoIV
Sunday, June 9, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment