హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి కాంగ్రెస్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. వారు చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అనడం సరికాదన్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా ఎన్నికైన జడ్పీ ఛైర్మన్, ఛైర్ పర్సన్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎల్పీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WsvoIV
ప్రజాస్వమ్యం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిది..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్..!!
Related Posts:
పనికి మాలిన వ్యవస్థలను భోగి మంటల్లో తగులబెడుదాం..! యువతకు పవన్ పిలుపు..!!గుంటూరు/ హైదరాబాద్ : తెలుగుదేశం ప్రభుత్వం పైన జనసైన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి మండిపడ్డారు. ప్రజా శ్రేయస్సుకోసం ఆ పార్టీకి మద్దత్తు తెల… Read More
టీఆర్ఎస్-జగన్పై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చూశా: తలసాని, కేసీఆర్ ఫ్రంట్లో ఏపీ నుంచి ఎవరంటే?అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు తాము తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని … Read More
ఈసీ పరిమితికి దరిదాపుల్లో కూడా లేదు: కేసీఆర్-రేవంత్ రెడ్డి ఎన్నికల ఖర్చు ఎంతంటే?హైదరాబాద్: గత ఏడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పైన రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఓవైపు టీడీపీ, కాంగ్రెస్ పొత్తు, మ… Read More
ఇంటిదొంగల పనే: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాక్ అయ్యిందా..?న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక వెబ్సైట్ హ్యాకింగ్కు గురైందా..? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. అయితే ఇది హ్యాక్ చేసింది ఎవరో దగ్గరి వారే… Read More
ప్రభాస్ తో నాకు ఏ సంబంధమూ లేదు : షర్మిళ ఆవేదన : టిడిపి లో ఆందోళన..!ప్రభాస్ అనే వ్యక్తితో నాకు సంబంధముందని తప్పుడు ప్రచారం చేస్తున్నారో.. ఆ వ్యక్తిని నా జీవితంలో నేనెప్పుడూ కలవలేదు. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తి… Read More
0 comments:
Post a Comment