గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా- ఆయన బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాల పాటు ముచ్చటించారు. బీజేపీలో చేరాలనే తన కోరికను వెల్లడించగా.. కన్నా లక్ష్మీనారాయణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఎప్పుడు చేరతారనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KCxWSc
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!
Related Posts:
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్: యథావిధిగా నోటిఫకేషన్హైదరాబాద్: తెలంగాణ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ముందుగానే రాష్ట్ర ఎన… Read More
Mission Gaganyaan: అంతరిక్షంలో మన వ్యోమగాములు తినేందుకు.. స్పెషల్ దేశీ వంటకాలు..భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2022లో చేపట్టనున్న మిషన్ గగన్యాన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ లోకి పంపనున్న సంగతి తెలిసిందే. అక్కడ మనవాళ… Read More
మీరు రాళ్లు పడితే, మేం బాంబులు పడతాం: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలుకరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారు దేశద్రోహులుగా అభివర్ణించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారిని ప… Read More
విషాదం: ఉరివేసుకుని ఓయో ఉద్యోగిని ఆత్మహత్యహైదరాబాద్: నగరంలోని కొండాపూర్లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానాలోని గుర్గావ్కు చెందిన మౌనిక(25) తన ఇద్దరు స్నేహితులతో హైదరాబాద్లో నివాసం ఉంట… Read More
నటి దీపికా పడుకొన్ సంచలన వ్యాఖ్యలు.. రోజరోజుకూ దిగజారుతోంది.. అందుకే కొపమొచ్చింది..ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో దుడగుల దాడిలో గాయపడ్డ విద్యార్థుల్ని పరామర్శించడంపై పెద్ద ఎత్తున విమర్శలకు నటి దీపికా పదుకొనె ఘాట… Read More
0 comments:
Post a Comment