ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధాని మోడీని కలిశారు. ఫొణి తుఫాను తర్వాత పట్నాయక్ ప్రధానిని ఢిల్లీ వెళ్లి కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మోడీ లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత తమ రాష్ట్ర సమస్యలపై మోడీతో చర్చించారు. ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా కోరారు. ఫొణి తుఫానుతో
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2wL3sWd
Tuesday, June 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment