ఎట్టకేలకు జూన్ 3న మిస్సైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం an-32 మిలిటరీ ట్రాన్స్ పోర్టో విమాన శకలాలను కనుగొన్నట్టు ఇండియన్ ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. విమాన శకలాలను అరుణా ప్రదేశ్లోని లిపో అనే ప్రాంతానికి దగ్గర్లో విమాన శకలాలు ఉన్నట్టు గుర్తించారు. అయితే అవి మిస్సైన an-32కు సంబంధించిన విమాన విభాగాలని అధికారులు అనుమానిస్తున్నారు. దానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I9F0V0
AN-32 ఐఏఎఫ్ ట్రాన్స్పోర్ట్ విమాన శకలాలు...అరుణాచల్ ప్రదేశ్లో...
Related Posts:
తెలంగాణలో కరోనా: భారీగా టెస్టులు - తగ్గిన కొత్త కేసులు - ఇవాళ 1436 - గ్రేటర్లో మాత్రం..తెలంగాణలో భారీ ఎత్తున టెస్టులు జరుపుతున్నప్పటికీ కొత్త కేసులు స్వల్పంగా బయటపడుతుండటంతో కరోనా ఉధృతి తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్ర వైద్య… Read More
దక్షిణ చైనా సముద్రం మీద చైనా పెత్తనం: సత్తా చాటిన బ్రహ్మోస్: అరేబియా సముద్రంలో టార్గెట్ తుక్కుచెన్నై: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్టింగ్ను డీఆర్డీఓ అధికారులు విజయవంతం… Read More
ప్రైవేటు బస్సులో పెను మంటలు: విశాఖ నుంచి విజయవాడకు వస్తూ అగ్నికీలల్లో: పూర్తిగా దగ్ధంవిజయవాడ: విజయవాడ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. కొందరు స్వల్ప… Read More
వైరల్ వీడియో: హైదరాబాద్ రోడ్ల మీద ఈత: స్విమ్మింగ్ పూల్గా మారిన విశ్వనగరం రోడ్లు: దుస్థితికిహైదరాబాద్: భారీ వర్షాలు మరోసారి హైదరాబాద్ను ముంచెత్తాయి. మూడు రోజుల కిందట భాగ్యనగరం వెన్నులో వణుకు పుట్టించిన భారీ వర్షాలు.. మళ్లీ తిరిగొచ్చాయి. సగటు… Read More
కరోనా విలయం: కొత్తగా 1033 మరణాలు, 61,871కేసులు - గ్లోబల్ ట్యాలీ 4 కోట్లు - మళ్లీ లాక్ డౌన్?లాక్ డౌన్ సడలింపులతో దేశంలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతున్నా, కరోనా విలయం మాత్రం యధావిధిగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన… Read More
0 comments:
Post a Comment