Tuesday, June 11, 2019

నమ్మకం ఉంచండి.. అప్పులన్నీ తీర్చేస్తాం..

ముంబై : అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రుణ చెల్లింపులకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 మే మధ్యకాలంలో వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రుణాలు చెల్లించినట్లు అనిల్ అంబానీ స్పష్టం చేశారు. ఆస్తుల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBee6F

Related Posts:

0 comments:

Post a Comment