ముంబై : అడాగ్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ కీలక ప్రకటన చేశారు. రుణ చెల్లింపులకు తాము కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. మంగళవారం జరిగిన మీటింగ్లో ఆయన ఈ హామీ ఇచ్చారు. 2018 ఏప్రిల్ నుంచి 2019 మే మధ్యకాలంలో వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రుణాలు చెల్లించినట్లు అనిల్ అంబానీ స్పష్టం చేశారు. ఆస్తుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IBee6F
నమ్మకం ఉంచండి.. అప్పులన్నీ తీర్చేస్తాం..
Related Posts:
గొప్ప ప్రేమికుడిగా ఉండు: మతాంతర వివాహం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ మతాంతర వివాహం కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్కు వివాదాస్పద మతాంతర వివాహ కేసును బుధవారం సుప్రీంకోర్టు విచార… Read More
పాక్కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన… Read More
గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు.. మద్యం మత్తులో అత్యాచారం..!తన స్నేహితులతో కలిసి గుడి వెళుతున్న 15 ఏళ్ల యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దారుణంగా కొట్టారు.. అనంతరం అజ్ఝాత స్థలానికి తీసుకు వెళ… Read More
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయట… Read More
కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయం : మమతా బెనర్జీకొత్త ట్రాఫిక్ చట్టం నిబంధనల జరిమానలపై బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించడంతో దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడుతోంది. ఈనేపథ్… Read More
0 comments:
Post a Comment