Wednesday, June 12, 2019

డాక్టర్‌పై రోగి బంధువుల దాడి, పుర్రె ప్రాక్చర్, ట్రీట్‌మెంట్ అందించకుండా వైద్యుల నిరసన

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. అయితే సోమవారం రాత్రి మహ్మద్ సాహిద్ అనే రోగికి ఎన్ఆర్ఎస్ హాస్పిటల్‌లో వైద్యం చేశారు. అయితే అతను మ‌ృతిచెందడంతో రోగి బంధువుల రచ్చ రచ్చ చేశారు. వైద్యం చేసిన వైద్యులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KdGyzm

0 comments:

Post a Comment