కోల్కతా : పశ్చిమబెంగాల్లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవ మరింత ముదిరింది. అయితే సోమవారం రాత్రి మహ్మద్ సాహిద్ అనే రోగికి ఎన్ఆర్ఎస్ హాస్పిటల్లో వైద్యం చేశారు. అయితే అతను మృతిచెందడంతో రోగి బంధువుల రచ్చ రచ్చ చేశారు. వైద్యం చేసిన వైద్యులపై దాడి చేసి బీభత్సం సృష్టించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KdGyzm
డాక్టర్పై రోగి బంధువుల దాడి, పుర్రె ప్రాక్చర్, ట్రీట్మెంట్ అందించకుండా వైద్యుల నిరసన
Related Posts:
కొడాలి నానీ వర్సెస్ ఎస్ఈసి .. ప్రివిలేజ్ కమిటీ ముందుకు నిమ్మగడ్డ వ్యవహారం .. నోటీసులు ?ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. కొడా… Read More
చంద్రబాబు లేఖలపై సాయిరెడ్డి వ్యంగ్యం .. పిచ్చి ముదిరి జో బైడెన్, పుతిన్ లకు లేఖలు రాస్తాడని ఎద్దేవాటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో… Read More
అజిత్ ధోవల్ ఇంటిపై తీవ్రవాదుల రెక్కీ- అరెస్టైన జైషే ఉగ్రవాది వెల్లడి- భద్రత కట్టుదిట్టంకశ్మీర్ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న దేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ ధోవల్ను తీవ్రవాదులు టార్గెట్ చేశారు. ఆయన ఇంటిపై రెక్కీ కూడా నిర్వహించారు. తా… Read More
ఘట్కేసర్ ఘటన : అంతా కట్టు కథే.. డీసీపీ రక్షితతో అసలు నిజాలు బయటపెట్టిన యువతి...రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఘట్కేసర్లో యువతిపై అఘాయిత్యం ఘటనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ యువతి చెప్పిందంతా పూర్తిగా కట్టు కథ అని పోలీసులు తేల… Read More
ముగిసిన ఏపీ రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్... మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభంఆంధ్రప్రదేశ్లో శనివారం(ఫిబ్రవరి 13) జరిగిన రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. … Read More
0 comments:
Post a Comment