Wednesday, June 12, 2019

ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది

అస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు విమాన శకలాలను అధికారులు కనుగొన్నారు. బుధవారం రోజున 10 మంది ఆర్మీ సిబ్బందిని శకలాలు గుర్తించిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IG2a43

Related Posts:

0 comments:

Post a Comment