అస్సోం: జూన్ 3న అస్సోం నుంచి టేకాఫ్ తీసుకున్న ఏఎన్ -32 గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎట్టకేలకు విమాన శకలాలను అధికారులు కనుగొన్నారు. బుధవారం రోజున 10 మంది ఆర్మీ సిబ్బందిని శకలాలు గుర్తించిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IG2a43
ఏఎన్-32 కూలిన ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ సిబ్బంది
Related Posts:
భార్యాభర్తలే వ్యభిచార నిర్వాహకులు-పీడీ యాక్ట్ నమోదు-చర్లపల్లి జైలుకు తరలింపుహైదరాబాద్ సరూర్ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ దంపతులపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ దంపతులు కాలేజీ విద్యార్థినులను టార్గెట… Read More
భారీ వర్షాలతో మహారాష్ట్రలో అల్లకల్లోలం-136కి చేరిన మృతుల సంఖ్య-రాబోయే 48గం. కీలకం...భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదల్ల… Read More
ఆర్ఎస్ ప్రవీణ్ సంచలనం: కేసీఆర్ లక్ష్యంగా కామెంట్స్, బానిస బతుకులు మారాలంటూఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వరం పెంచారు. రాజకీయాల్లోకి వస్తా అంటూనే విమర్శలు సంధిస్తున్నారు. సీఎం కేసీఆర్ టార్గెట్గా కామెంట్స్ చేయడం పొలిటికల్ సర్కిళ్లలో… Read More
ధనుర్మాసం ప్రారంభం - ముగింపు ఎప్పుడు: ఎలాంటి పూజలు చేయాలి..? ఏం తినాలిధనుర్మాస ప్రారంభం డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్… Read More
అనూహ్యం: సర్కార్ బడికి 2 లక్షల మంది విద్యార్థులు.. డ్రాఫవుట్స్ లెక్క ఇదీ..కరోనా వైరస్ జీవితాలను చిన్నా భిన్నం చేసింది. ఇక విద్యార్థుల సంగతి అయితే చెప్పక్కర్లేదు. పాఠాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యార… Read More
0 comments:
Post a Comment