చెన్నై/హైదరాబాద్ : చెన్నై రాజకీయాల్లో ఆసక్తికర పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలు అనంతరం పరిణామాలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య గ్యాప్ ను పెంచాయి. పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో రహస్య సమాలోచనలు జరుపుతుండటం పళనిస్వామికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తన కుమారుడు రాఘవేంద్రకు కేంద్రమంత్రి పదవి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ki0GAB
పళని, పన్నీర్ మధ్యలో వైద్యలింగం..! నేతల మద్య గ్యాప్ పెంచుతున్న వైనం..!!
Related Posts:
అమ్యూజ్మెంట్ పార్కులో ప్రమాదం... కుప్పకూలిన ఫ్రీఫాల్ టవర్చెన్నై: చెన్నైలోని ఆటవిడుపు కేంద్రంలో స్పల్ప ప్రమాదం చోటుచేసుకుంది. క్వీన్స్ల్యాండ్ అమ్యూస్మెంట్ పార్క్లో ఫ్రీఫాల్ టవర్ అనేదాంట్లోకి కొందరు ఎక్కార… Read More
దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి .. కాళేశ్వరంపై లక్ష్మణ్ సవాల్హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఆ పార్టీ నేతలు తెలంగాణ ప్రభుత్వ గొప్పతనమని బీరాలు పోతుంది. … Read More
అవును ఆయన అలిగారు..! అందుకే అక్కడికి రాకుండా వెళ్లిపోయిన ఫడ్నవీస్..!హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్బంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కలల పంటగా … Read More
కాళేశ్వరం వందకు వంద శాతం కేసీఆర్ రెక్కల కష్టమే..! నా శ్రమ నామమాత్రమేనన్న హరీశ్రావు..!!హైదరాబాద్ : ఎత్తి పోతల ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. మూడేళ్లలోనే ఈ ప్రాజెక్టుకు ని… Read More
తీరనున్న నీటి గోస .. ప్రాజెక్టుల నిర్మాణం ఎందుకు ఆలస్యమైందంటే ..?హైదరాబాద్ : తెలంగాణలో జలసిరులు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమవడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చ… Read More
0 comments:
Post a Comment