Friday, January 18, 2019

ఎన్టీఆర్ స్ఫూర్తితో బీజేపీపై ధర్మపోరాటం... పేదరికాన్ని గెలవడమే ఆయనకు నిజమైన నివాళి

అమరావతి : ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. నేటి తరానికి ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. టెలీకాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు.. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడని.. ఆయన ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పేదరికాన్ని గెలవడమే ఎన్టీఆర్ కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HrEJhU

Related Posts:

0 comments:

Post a Comment