న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా హాజరుకాలేదు. పైగా తాను ఎందుకు రాలేనో సవివరంగా ఎక్స్ప్లేన్ చేశారు మాయావతి. తాను సమావేశానికి వస్తే సమస్యలను వదిలి చర్చ పక్కదారి పడుతుందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికల అంశం కూడా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L025el
Wednesday, June 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment