Monday, June 3, 2019

కరెన్సీ నోట్లపై తీసేద్దాం .. విగ్రహాలు తొలగిద్దాం ... గాంధీపై ఐఏఎస్ వివాదాస్పద ట్వీట్లు, బదిలీ

ముంబై : జాతి పిత మహాత్మాగాంధీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ సివిల్ సర్వెంట్‌పై బదిలీ వేటు పడింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన గాంధీ పేరును స్మరిస్తూ .. నగదు, రోడ్లు విద్యాసంస్థలకు గౌరవప్రదంగా ఆయన పేరు పెట్టుకున్నాం. కానీ దానిని ఆ తెలివిగల ఐఏఎస్ తప్పుపట్టింది. అంతేకాదు సోషల్ మీడియా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IemfhP

Related Posts:

0 comments:

Post a Comment