ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టును నేరుగా సందర్శించాలని నిర్ణయించారు. త్వరలోనే ఆయన ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్ ప్రాజెక్టు పురోగతి..ఆర్దిక పరిస్థితి..భవిష్యత్ పనుల గురించి ఆరా తీసారు. ఇదే సమయంలో పోలవరం ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేసారు. గోదావరి జిలల సద్వినియోగం పైనా పలు కీలక సూచనలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WgTOto
పోలవరం ప్రాజెక్టు వద్దకు జగన్: అదే రోజున కీలక నిర్ణయం : గోదావరి జిలాల వినియోగంపై సూచనలు..
Related Posts:
ప్రమాదంలో సీఎం పదవి: ప్రధాని మోడీకి మహా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే ఫోన్న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఓవైపు కరోనావైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు రాజకీయంగా మరింత వేడెక్కుతోంది. ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండానే శివసేన… Read More
UGC guidelines : అడ్మిషన్లు,అకడమిక్ ఇయర్,పరీక్షలపై యూజీసీ గైడ్ లైన్స్ ఇవే..కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో నెలకొన్న ప్రతిష్టంభనలకు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ తెరదించింది. లాక్ డౌన్ కారణంగా ఎదురైన సవాళ్లన్నింటికీ ప్రత్… Read More
కరోనా: సామాజిక దూరాన్ని మరిచిన వైద్య మంత్రి, విమర్శలుబెంగళూరు: కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి బీ శ్రీరాములు కరోనావైరస్ నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. అయితే, కరోనా నివారణలో అత్యం… Read More
రాజధాని రైతులను మోసం చెయ్యొద్దన్న సీపీఐ నారాయణ.. ఫోన్ చేసి హామీ ఇచ్చిన బొత్సాకరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ ప్రభావం వెరసి రాజధాని ప్రాంత రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇక రాష్ట్ర పరిపాలనా రాజధానిగా వైజాగ్ అని ఏపీ ప్రభుత్వం త… Read More
మెడికల్ కోర్సులకు నీట్ ఒక్కటే అడ్మిషన్ టెస్ట్: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలున్యూఢిల్లీ: జాతీయ అర్హత పరీక్ష(నీట్)పై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. వైద్య విద్యాసంస్థల్లో, అన్ని వైద్య విద్య కోర్సుల్లో నీట్ మార… Read More
0 comments:
Post a Comment