ముఖ్యమంత్రి జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కరకట్ట మీద నుండి ఖాళీ చేయించాలని భావించారు. దీనికి అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసారు. ముందుగా చంద్రబాబు తన హాయంలో నిర్మించిన ప్రజా వేదికను కూల్చేసేలా ఆదేశాలిచ్చారు. అధికారులు చంద్రబాబు కళ్ల ముందే కూల్చేసారు. ఇక, చంద్రబాబు ఇంటి గురించి జగన్ ఆలోచన చేస్తున్నారని..నిబంధనలకు వ్యతిరేకంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Fzsdct
జగన్ తొలి దెబ్బతోనే ఇలా.. : కరకట్ట వదిలేయాలని చంద్రబాబు నిర్ణయం: కొత్త నివాసం ఖరారు...!
Related Posts:
రూ.1,66,182: పేద కుటుంబానికి కరెంట్ బిల్లు వాత, మూడు బల్బులు, ఫ్యాన్కే మోత, కట్టాల్సిందే...?లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది … Read More
Mehandi సందడి: పెళ్లి కూతురితో సహ ఫ్యామిలీ మొత్తం కరోనా పాజిటివ్, పెళ్లి కొడుకు పరుగో పరుగు, పాపం !బెంగళూరు/ ఉడిపి: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు దేశం మొత్తం లాక్ డౌన్ అమలు చేశారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సందర్బంగా శుభకార్యాలయాలు, వివాహాలకు … Read More
అమరావతి భూముల స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం- తుళ్లూరు మాజీ తహసీల్దార్, మరొకరు అరెస్ట్...ఇన్ సైడర్ ట్రేడింగ్ రూపంలో సాగిన అమరావతి భూ కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్ బృందం దర్యాప్తు చాపకింద నీరులా సాగిపోతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువ… Read More
India-EU SUMMIT 2020: స్నేహంతోనే శాంతి వర్ధిల్లుతుంది: ప్రధాని నరేంద్ర మోదీ''ప్రపంచమంతా ఆర్థిక రంగంలో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలోనే కరోనా రూపంలో మహమ్మారి వచ్చిపడింది. గడిచిన కొద్ది నెలలుగా భారత్ స్వయంగా కరోనాతో పోరాడుతూ, ప్… Read More
ఒక్కరోజులో 2 వేల మార్క్ దాటిన కరోనా కేసులు: ఏపీలో 2,432 పాజిటివ్, 44 మంది మృతిఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. గత 24 గంటల్లో 22 వేల పైచిలుకు శాంపిల్స్ సేకరించారు. అయితే 2 వేల 432 పాజిటివ కేసులు వచ్చాయి. వీర… Read More
0 comments:
Post a Comment