బెంగళూరు: బెంగళూరు గ్రామీణ జిల్లా దోడ్డబళ్ళాపురలో మంగళవారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేసిన ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం బెంగళూరు నగర శివార్లలోని రామనగరలో రెండు సజీవ నాటు బాంబులను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామనగరలోని టప్పునగర్ లోని ప్రధాన డ్రైనేజ్ (రాజ కాలువ)లో భద్రపరిచిన రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmGWK
బెంగళూరు శివార్లలో ఉగ్రవాది అరెస్టు: 8 బాంబులు, నాటు బాంబులు సీజ్, ఎన్ఐఏ అధికారులు !
Related Posts:
మోదీ మార్కు మరో మార్పు: కేబినెట్ విస్తరణ వేళ కేంద్రంలో కొత్తగా సహకార శాఖ ఏర్పాటు, ఇదీ లక్ష్యంకట్టడాల నుంచి కరెన్సీ నోట్ల దాకా, సంస్థల నుంచి శాఖల దాకా ప్రతిదాంట్లోనూ కాంగ్రెస్ మార్కును వదిలించుకుంటూ కొత్త మార్పులు చేయడం ప్రధాని మోదీకి బాగా అలవా… Read More
విషాదం: పెళ్లైన ఏడు రోజులకే నవవధువు ఆత్మహత్య, వరుడు కన్నీరుమున్నీరుతూర్పుగోదావరి: జిల్లాలోని సామర్లకోట మండలం మేడపాడు, కోరుకొండ మండలం గాదరాడలో విషాదం నెలకొంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఏడు రోజులకే నవ వధువు ఆత్మహత్యక… Read More
స్టాన్ స్వామి: గుండెపోటుతో మృతి చెందిన ఆదివాసి హక్కుల ఉద్యమకారుడుఆదివాసి హక్కుల ఉద్యమకారుడు స్టాన్ స్వామి గుండెపోటుతో ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. "శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆయనకు గుండెపోట… Read More
నేడు విజయవాడకు పవన్ కళ్యాణ్ .. వరుస మీటింగ్స్ తో బిజీ బిజీ.. మళ్ళీ సర్కార్ పై సమరభేరి !!జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ పార్టీ కార్యకలాపాలలో బిజీ కానున్నారు. కోవిడ్ బారిన పడిన తర్వాత పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జనసేనాని పార్టీ శ్ర… Read More
క్లైమాక్స్ కు అమరావతి దర్యాప్తు- అసైన్డ్ స్కాంపైనే వైసీపీ ఆశలు-నారాయణకు ఉచ్చు ?ఏపీలో రాజధాని అమరావతి ప్రకటన, నిర్మాణం నేపథ్యంలో చోటు చేసుకుందని చెబుతున్న భూముల కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు తుది దశకు చేరుకుందని వైసీపీ సర్కారు ప్రకటి… Read More
0 comments:
Post a Comment