న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్లో కొనసాగుతున్న సంక్షోభంపై కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్లో ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో కొన్ని లక్షల మంది ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఉద్యోగస్తులకు అధిక ఖర్చులు, బీఎస్ఎన్ఎల్లో 4జీ సేవలు లేనందున ఈ పరిస్థితి తలెత్తిందని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZRmIOm
ఉద్యోగులకు కష్టమేనా: బీఎస్ఎన్ఎల్లో సంక్షోభం తలెత్తిందా..మంత్రి రవిశంకర్ చెబుతున్నదేమిటి..?
Related Posts:
సీఎం కొడుకుకు ఓటు మాత్రం వెయ్యలేదు, మీ పనులు మాత్రం చెయ్యాలా ? మంత్రి ఫైర్ !బెంగళూరు: మండ్య లోక్ సభ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడంతో జేడీఎస్ పార్టీ మంత్రులు, నాయకులు సహనం కొల్పోతున్నారు… Read More
రావెల! పొద్దున రాజీనామా..మధ్యాహ్నానికి బీజేపీలో!గుంటూరు: మాజీమంత్రి రావెల కిశోర్బాబు కన్ను ఈ సారి భారతీయ జనతాపార్టీపై పడింది. కాషాయ తీర్థాన్ని పుచ్చుకోవడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇందులో భాగం… Read More
హలో..హలో.. సోమిరెడ్డి గారూ..! వినిపిస్తోందా..? నెల్లూరులో మన దారెటు సార్..!!అమరావతి/హైదరాబాద్ : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ పేరు ఆంధ్రా రాజకీయాలలో సుపరిచితమే..ఈయన ఐదు సార్లు ప్రజాక్షేత్రంలో ఓటమి పాలయ్యారు...నాలుగు సార్లు… Read More
వైఎస్ను గుర్తు చేసిన జగన్ కేబినెట్... ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చాడంటే..!ఊహించిందే జరిగింది. తన తండ్రి బాటలోనే జగన్ సైతం మహిళకే హోం శాఖ అప్పగించారు. గుంటూరు జిల్లా ఎస్సీ మహిళ మేకతోటి సుచరితకు హోం శాఖ కేటాయించారు… Read More
జగన్ టార్గెట్ 2024 : మంత్రుల్లోనే కాదు..శాఖల్లోనూ పక్కా సమీకరణాలుముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ… Read More
0 comments:
Post a Comment