Friday, June 14, 2019

బ్యాడ్ ఐడియా: ఢిల్లీ మెట్రోలో వారికి ఉచిత ప్రయాణం కల్పించడం సరికాదన్న శ్రీధరన్

ఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం అనేది మంచి ఐడియా కాదని అన్నారు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ మాజీ చీఫ్ శ్రీధరన్. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం అంగీకరించకూడదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్యే ఢిల్లీ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XKgz5G

Related Posts:

0 comments:

Post a Comment