ఏపీలో సీబీఐక అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో సీబీఐకు సాధారణ అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ ఆ ఉత్తర్వులను రద్దు చేస్తూ సీబీఐకి సాధారణ అనుమతిని పునరుద్దరించారు. దీని ద్వారా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WSQmEM
Thursday, June 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment