తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో 24గంటల పాటు షాపులు, కమర్షియల్ కాంప్లెక్స్లు తెరిచి ఉంచేలా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. ఆ రాష్ట్ర కార్మిక శాఖ ఈ ప్రతిపాదన చేయగా... దీనికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QSUVcX
Thursday, June 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment