ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తన డ్రీం కేబినెట్కు తుది రూపు ఇచ్చారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత పాటిస్తూ కొత్త కేబినెట్ ఖరారు చేసారు. గవర్నర్ నరసింహన్తో సమావేశం సమయంలో తన కేబినెట్ వివరాలను అందించారు. శనివారం ఉదయం వెలగపూడిలోని సచివాలయం సమీపంలో కొత్తగా 25 మందితో గవర్నర్ మంత్రులుగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HZWrHj
Friday, June 7, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment