Friday, June 7, 2019

ఢిల్లీలో అగ్నిప్రమాదం : 50 మందిని రక్షించిన సిబ్బంది

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే పార్లమెంట్ స్ట్రీట్‌లో ఓ స్టోర్‌లో మంటలు అంటున్నారు. ఇక్కడ ప్రముఖులు ఉండటంతో హైటెన్షన్ నెలకొంది. షార్ట్ సర్క్యూటేనా ?ఇక్కడ సంసాద్ మార్గ్ లో గల జీనవ్ దీపు భవన సముదాయంలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా పొగ కమ్ముకొవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IqFPYp

Related Posts:

0 comments:

Post a Comment