న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఆంటొనోవ్ - 32 రకానికి చెందిన తేలికపాటి విమానం అదృశ్యం కావడం కలకలం రేపింది. భారత్-చైనా సరిహద్దుల్లో అరుణాచల్ ప్రదేశ్ గగనతలంలో ఈ ఎయిర్క్రాఫ్ట్ మాయమైంది. వాయుసేనలో కీలక ప్రదేశాల్లో జవాన్లు, నిత్యావసర సరుకులను తరలించడానికి వినియోగించే ఈ విమానం ఉన్నట్టుండి గల్లంతు కావడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో ఇది గల్లంతు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ietarf
40 ఏళ్ల అనుభవం: అయినా తరచూ అదృశ్యం: నాడు అండమాన్, నేడు అరుణాచల్!
Related Posts:
చెన్నైలో \"వాటర్ మ్యాటర్స్ \" ఎగ్జిబిషన్ ప్రారంభించిన అమెరికా కాన్సులేట్ జనరల్చెన్నై: చెన్నైలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కేర్ ఎర్త్ ట్రస్ట్, తమిళనాడు ప్రభుత్వం, స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూషన్ ట్రావెలింగ్ ఎగ్జిబిషన్ సర్వీస్ (… Read More
పోలవరంపై సుజనా చౌదరి ప్రశ్న: కేంద్రం కీలక ప్రకటనన్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టును 2021లోగా పూర్త… Read More
చిరు,నాగ్లతో మరోసారి తలసాని భేటీ.. అధికారులకు కీలక ఆదేశాలు..తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి చిరంజీవి,నాగార్జునలతో సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని అన్నపూర్ణ స్టూడియోలో… Read More
మోసం.. నయవంచన: పాలన చేతకాదంటూ జగన్ సర్కారుపై చంద్రబాబు నిప్పులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ట్విట్టర్… Read More
కేజ్రీవాల్ భావోద్వేగం: మీ బిడ్డలా ఆదరించారు: లవ్ యు ఢిల్లీ: హనుమంతుడికి స్పెషల్గా..!న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఆమ్ఆద్మీ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ… Read More
0 comments:
Post a Comment