ఢిల్లీ : కేంద్ర బడ్జెట్కు మరో రెండు వారాల సమయముంది. ఆ క్రమంలో శుక్రవారం (21.06.2019) నాడు జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే ఛాన్సుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆటోమొబైల్, కన్స్స్ట్రక్షన్ రంగాలను ప్రోత్సహించే అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని అంటున్నారు నిపుణులు. ఆటోమొబైల్, సిమెంట్ రంగాలపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZCeBox
Thursday, June 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment