Sunday, June 30, 2019

టీఆర్ఎస్ నేతల బరితెగింపు... మహిళ అధికారిపై కర్రలతో దాడి...! (వీడియో)

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. రైతులు దున్నుకుంటున్న భూమి అటవీ శాఖది కావడంతో భూమిని దున్నేందుకు వెళ్లిన అటవీ సిబ్బందిపై కాగజ్ నగర్ మండలం సార్‌సాల గ్రామరైతులు మూకుమ్మడిగా దాడి చేశారు..అయితే సిబ్బందిపై దాడిలో స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ అయిన కోనేరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XkjEgP

Related Posts:

0 comments:

Post a Comment