ఏపీలో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి . అయితే ఒక ముఖ్య మంత్రిగా తనకు ఉన్న బిజీ షెడ్యూల్ నేపధ్యంలో సీబీఐ కోర్టుకు విచారణ కోసం హాజరు కాలేకపోతున్నానని ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టుకు విన్నమించారు. ఇక ఈ విషయంలో జగన్, విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటీషన్ల పైన విచారణ జరిపిన కోర్టు వారికి ఊరటనిచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I2idKw
Saturday, June 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment