ఉత్తరాఖండ్ : అత్యవసర సమయాల్లో పేషంట్లకు రక్తం అందించేందుకు వినూత్న ప్రయోగం చేశారు అధికారులు. శుక్రవారం ఉత్తరాఖండ్లో రక్తం ప్యాకెట్లను డ్రోన్ ద్వారా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల గ్రామానికి చేర్చి సక్సెస్ సాధించారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి కేవలం 18 నిమిషాల వ్యవధిలో రక్తం ప్యాకెట్ను డ్రోన్ చేర్చింది. నందగావ్ లోని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QWKNQq
వినూత్న ప్రయోగం సక్సెస్ : డ్రోన్లతో బ్లడ్ ప్యాకెట్ల డెలివరీ సక్సెస్
Related Posts:
నాయకత్వ మార్పుపై ఏపీ కాంగ్రెస్ క్లారిటీ ఇదీ: గాంధీ కుటుంబానికి విధేయులా? లేక: శైలజానాథ్ లేఖఅమరావతి: అఖిల భారత కాంగ్రెస్ కమిటీగా తాత్కాలిక అధినేత్రిగా నియమితులైన సోనియా గాంధీ.. పదవి నుంచి తప్పుకొంటారంటూ వార్తలు వస్తోన్న వేళ.. ఏఐసీసీ అత్యున్నత… Read More
తెలంగాణలో ప్రబలుతోన్న వైరస్: గ్రేటర్ హైదరాబాద్ సహా అయిదు జిల్లాల్లో విస్తృతంగాహైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రతలో మార్పు ఉండట్లేదు. యధాతథంగా కొనసాగుతోంది. కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల నమోదవుతూనే వ… Read More
రాజీనామా చేసి పోటీ చెయ్ .. వాలంటీర్ ని పెట్టి విజయం సాధిస్తాం : ఎంపీ రఘురామకు ఎమ్మెల్యే సవాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటల దాడి కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు సీఎం జగ… Read More
lockdown: ఆకలితో సోనియా మృతి, రేషన్ కార్డుకే దిక్కులేదు, కరెంట్ బిల్లు రూ. 7 వేలు, ఈ పాపం!ఆగ్రా/ లక్నో/ న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు ప్రాణాలు పోవడం పక్కన పెడితో ఆ వ్యాధి నిర్మూలించడానికి దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్… Read More
TSCET-2020:పరీక్షా తేదీ షెడ్యూలు వచ్చేసింది.. స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్..!హైదరాబాదు: కరోనావైరస్ విజృంభించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరగాల్సిన పరీక్షలు, ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉండటంతో అన్… Read More
0 comments:
Post a Comment