అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కలిశారు. శాలువను కప్పి స్వాగతం పలికారు. కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారం ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, అర్చకం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I0DjsF
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తిరుమల శ్రీవారి అర్చకులు
Related Posts:
Airforce One:ఢిల్లీ ఎయిర్పోర్టులో వాతావరణం అనుకూలించకపోతే ట్రంప్ విమానం ల్యాండింగ్ ఇక్కడే..!జైపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈనెల 24, 25 తేదీల్లో భారత పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా అహ్మదాబాద్ చేరుకోనున్న ట్రంప్ ఆ తర్వాత… Read More
మీర్పేట ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు, మహిళతో తప్పుగా ప్రవర్తించడంతో చర్యలు..పోలీసు.. అంటే రక్షణ కల్పించాలి. కానీ కొందరి వ్యవహార శైలితో మంచిగా పనిచేసే వారికి చెడ్డ పేరు వస్తోంది. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గల మీర్పేట ఏఎస… Read More
కరోనా వైరస్ ఎఫెక్ట్: అత్యవసరమైతే తప్ప సింగపూర్ వెళ్లొద్దు, ప్రజలకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సూచనకరోనా వైరస్ కలకలంతో కేంద్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. సింగపూర్ కూడా వెళ్లొద్దని పౌరులకు సూచించింది. అత్యవసరమైతే తప్ప వెళ్లొద్దని… Read More
విశాఖ రాజధానిగా నో అన్న నేవీ? జగన్ కు హెచ్చరికలు జారీ చేసిందా?ఏపీ సీఎం జగన్ మోఃన్ రెడ్డి విశాఖ ను పరిపాలనా రాజధానిగా మార్చాలని, అక్కడ నుండి పాలన సాగించాలని సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలో ఉగాది నుండి విశాఖ వేదికగా … Read More
ఇంటర్ పరీక్షల్లో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఏపీ సర్కార్ఏపీలో విద్యా శాఖ ప్రక్షాళనకు నడుం బిగించింది ఏపీ సర్కార్ . ముఖ్యంగా ఇంటర్ విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇ… Read More
0 comments:
Post a Comment