అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా కొత్తగా నియమితులైన వైవీ సుబ్బారెడ్డిని శుక్రవారం తిరుమల శ్రీవారి అర్చకులు కలిశారు. శాలువను కప్పి స్వాగతం పలికారు. కలియుగం దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందజేశారు. తిరుమల శ్రీవారం ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, అర్చకం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I0DjsF
వైవీ సుబ్బారెడ్డిని కలిసిన తిరుమల శ్రీవారి అర్చకులు
Related Posts:
గతంలో భారతదేశం ఎప్పుడు ఉపగ్రహాల ప్రయోగం చేయలేదా : మమతా బెనర్జీదేశ ఆర్ధిక పతనం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు… Read More
నో టు ప్లాస్టిక్: ‘దోసిళ్లతో నీళ్లు తాగండి, వేపపుళ్లలతో పళ్లు తోమండి..!’న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ మీనాక్షి లేఖి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్యావరణ పరిరక్షణపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. … Read More
జగన్ పాలన మూడేళ్లే..జమిలి ఎన్నికల ఎపెక్ట్: ఒక్క ఛాన్స్..ఇదే లాస్ట్ ఛాన్స్: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో చర్చ జరిగిన జమిలి ఎన్నికల అంశాన్ని మరో సారి తెర మీదకు తీసుకొచ్చారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారం… Read More
యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా? : రాజా సింగ్ వార్నింగ్హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రా… Read More
పోలీసులు అని నమ్మించి ఫ్రెండ్ ని కట్టేసి యువతికి లైంగిక వేధింపులు, రూ. 20 వేలు!బెంగళూరు: ఫ్రెండ్ తో కలిసి వెలుతున్న యువతిని తాము పోలీసులు అని నమ్మించి తీసుకెళ్లి చివరికి బెదిరించి లైంగిక దాడి చేసిన ఇద్దరిని కర్ణాటకలోని దావణగెరె ప… Read More
0 comments:
Post a Comment