బెంగళూరు : కర్ణాటక సీఎం కుమారస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రజలను బెదిరించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొన్నిరోజులుగా గ్రామాల్లో బస పేరిట పల్లెలను చుట్టొస్తున్న కుమారస్వామికి చేదు అనుభవం ఎదురైంది. బుధవారం నాడు రాయచూర్ నుంచి కర్రెగుడ్డకు ప్రయాణించే సమయంలో ఆయన బస్సును కొందరు అడ్డగించారు. దాంతో ఒక్కసారిగా సహనం కోల్పోయారు కుమారస్వామి. తమ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ye0Vjm
ఓటు మోడీకి వేసి.. సాయం నన్ను అడుగుతారా.. మరో వివాదంలో కర్ణాటక సీఎం
Related Posts:
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : భార్గవ్ రామ్,జగత్ విఖ్యాత్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు...హైదరాబాద్ బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు కొట్టివేసింది. భార్గవ్ రామ్ తరుప… Read More
జాతిపిత వర్ధంతి వేళ కాలిఫోర్నియాలో గాంధీ విగ్రహం ధ్వంసం .. ఇండో అమెరికన్ల తీవ్ర ఆగ్రహంజాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశమంతా దివంగత నేత మహాత్మా గాంధీని స్మరించుకుంటుంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో కొందరు దుండగులు గాంధీ విగ్… Read More
సెక్స్ డాల్తో పెళ్లి.. దూరం దూరంగా... ముద్దు కూడా నో, ఇదేమి వింతపుర్రెకో బుద్ది జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు. పది మంది పది రకాలుగా ఆలోచిస్తారు. అయితే డేట్/ గర్ల్ ఫ్రెండ్ విషయంలో కొందరి ఆలోచనలు వినూత్నంగా ఉంటున్నాయ… Read More
రామ మందిరానికి 83 ఏళ్ల సాధువు రూ.1కోటి విరాళం... ఆశ్చర్యపోయిన బ్యాంకు సిబ్బంది...అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిషికేశ్కి చెందిన 83 ఏళ్ల స్వామి శంకర్ అనే ఓ సాధువు రూ.1కోటి చెక్కు… Read More
Illegal affair: కేరళ ఆంటీతో 9 ఏళ్లు, కూతురితో ఏడాది ఎంజాయ్, కొంప ముంచిన కేటుగాడు !చెన్నై/ మదురై: కేరళ ఆటీకి పెళ్లి జరిగి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త అనారోగ్యంతో మరణించడంతో కేరళ కుట్టిని ఓ వ్యక్తి వలలో వేసుకున్నాడు. నీకు మంచి జీవ… Read More
0 comments:
Post a Comment