న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కీలక బాధ్యతలను కూడా సమర్థులకు కట్టబెడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి చెవి, ముక్కు అయిన నిఘా విభాగ కీలక పోస్టులను అత్యంత సమర్థులను నియమించారు. కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyVLHo
బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్ పోస్ట్
Related Posts:
ఫారెస్ట్ సిబ్బంది వస్తే కొట్టండి.. మరో ప్రజాప్రతినిధి నిర్వాకం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమాకు షాక్..కొత్తగూడెం : కాగజ్ నగర్ సార్సలా ఘటన మరువకముందే.. కొత్తగూడెంలో మరో వివాదం వెలుగు చూసింది. అక్కడ ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోతే.. ఇక్కడ మాత్రం సాక్షాత్తు … Read More
రాజకీయ రంగు పులుముకుంటోన్న టీమిండియా జెర్సీ...బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ముఫ్తీజమ్ము కశ్మీర్ : క్రికెట్ వరల్డ్ కప్లో భాగంగా టీమిండియా ధరించిన ఆరెంజ్ జెర్సీ ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహ… Read More
రైతు ఏడ్చిన రాష్ట్రం, ఎద్దు ఏడ్చిన పొలం అక్కరకు రాదు..! రైతు బకాయిలు చెల్లించాలన్న పవన్..!అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత ప్రవన్ కళ్యాణ్ రైతు కష్టాల పై స్పందించారు. రైతులకు తక్షణమే బకాయిలు చెల్లించి విత్తనాలు అందజేయాలని పవన్కల్యాణ్ కోరారు… Read More
లండన్ గల్లీలో కారులో షికారు : 119 ఏళ్ల నాటి వింటేజ్ నడిపిన మాస్టర్ బ్లాస్టర్ (వీడియో)లండన్ : కార్లు, బైకులంటే యువతకు మోజు. కానీ సెలబ్రిటీలకు మోజు కూడా క్రేజీగా మారుతుంది. జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోని .. షెడ్డులో లేని బైకు లేదంటే… Read More
చివరి ప్రయత్నం.... సీఎంలు దిగివచ్చిన వేళకాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధి రాజీనామపై వెనక్కి తగ్గక పోవడంతో చివరి సారిగా కాంగ్రెస్ పార్టీ సీఎంలు రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు... ఈనేపథ్యంలోనే … Read More
0 comments:
Post a Comment