Wednesday, June 26, 2019

బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్‌గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్‌ పోస్ట్

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కీలక బాధ్యతలను కూడా సమర్థులకు కట్టబెడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి చెవి, ముక్కు అయిన నిఘా విభాగ కీలక పోస్టులను అత్యంత సమర్థులను నియమించారు. కొత్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyVLHo

Related Posts:

0 comments:

Post a Comment