న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన 2.0 టీంలో సవ్యసాచిలకు స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. అలాగే వివిధ కీలక బాధ్యతలను కూడా సమర్థులకు కట్టబెడుతున్నారు. తాజాగా ప్రభుత్వానికి చెవి, ముక్కు అయిన నిఘా విభాగ కీలక పోస్టులను అత్యంత సమర్థులను నియమించారు. కొత్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyVLHo
బాలాకోట్ వ్యుహకర్త రా చీఫ్గా నియామకం, సమర్థుడికే ఐబీ చీఫ్ పోస్ట్
Related Posts:
400 ఏళ్ల గ్రీన్లాండ్ షార్క్... ఆర్కిటిక్ మహాసముద్రంలో అత్యంత పురాతన జీవి....దాదాపు 393 సంవత్సరాల వయసున్న ఓ సొరచేపను ఆర్కిటిక్ మహాసముద్రంలో గుర్తించారు. 1627వ సంవత్సరంలో పుట్టిన ఈ గ్రీన్లాండ్ సొరచేప(greenland shark) భూమిపై ఉన్… Read More
శ్రీశైలం ప్రమాదం : భార్యతో ఆ ఏఈ చివరి మాటలివే..., కరోనాను జయించి రాత్రే విధుల్లో చేరిన మరో ఏఈ....శ్రీశైలం పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాద ఘటన 9 మంది ఉద్యోగుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతుల్లో ఒక డీఈఈ, ఆరుగురు ఏఈలు, ఇద్దరు అమర్ రాజ కం… Read More
శ్రీశైలం అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని విచారం: సాయం ప్రకటించిన కేసీఆర్న్యూఢిల్లీ: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశ… Read More
అస్సాం కాంగ్రెస్లో ‘బద్రుద్దీన్’ చిచ్చు - ఏఐయూడీఎఫ్తో పొత్తుకు గొగోయ్ సిగ్నల్ - అనూహ్య పరిణామాలుఈశాన్య ముఖద్వారం అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రఖ్యాత సుగంధాల వ్యాపారి, ఆలిండియా యునైటెడ్ డెమ… Read More
దేశంలోనే తొలిసారి: తెలంగాణలో వార్డు ఆఫీసర్ల నియామకంహైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించనున్నారు. ప్రతి పురపాలికలో వార్… Read More
0 comments:
Post a Comment