ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూనే భవి ష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది ముఖ్యమంత్రుతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందులో భాగంగా దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ..తమిళనాడు ముఖ్యమంత్రులకు మిత్రుడుగా ఉన్నారు. అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని తన నివాసానికి ఆహ్వానించారు. ఎంపీల సమావేశంలో జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XeDSHU
Saturday, June 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment