ఏపీ నూతన ముఖ్యమంత్రి జగన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రధాని మోదీతో సఖ్యతగా ఉంటూనే భవి ష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణాది ముఖ్యమంత్రుతో స్నేహాన్ని కోరుకుంటున్నారు. అందులో భాగంగా దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ..తమిళనాడు ముఖ్యమంత్రులకు మిత్రుడుగా ఉన్నారు. అదే సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామిని తన నివాసానికి ఆహ్వానించారు. ఎంపీల సమావేశంలో జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XeDSHU
జగన్ సరికొత్త వ్యూహం: దక్షిణాదిన అందరివాడుగా...కీ రోల్ కోసమా : వారికి ఎందుకీ ప్రాధాన్యత అంటే.
Related Posts:
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లోఅమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు … Read More
వైఎస్ షర్మిలకు జగన్ అన్యాయం? -కొత్త పార్టీతో ప్రతీకారమంటూ సంచలనం -ఏపీలోనే పెట్టాలన్న వీహెచ్ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా, ఆయన పేరుతో వైసీపీని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్ర… Read More
కరోనావైరస్ సోకినవారికి ఏఏ దేశాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?కోవిడ్ 19 పాజిటివ్ వచ్చినవారందరికీ నేరుగా 500 పౌండ్లు చెల్లించాలనే ప్రతిపాదనకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఇలాంటి నగదు సహయం అందిస్తే కోవిడ్ … Read More
కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమాఅమరావతి: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… Read More
పవన్ కల్యాణ్కు ఎమ్మెల్యే అన్నా రాంబాబు బంపర్ ఆఫర్: అసెంబ్లీకి వెళ్లే ఛాన్స్: జగన్ బొమ్మ చాలుఅమరావతి: ప్రకాశం జిల్లా సింగరపల్లిలోో జనసేన పార్టీ కార్యకర్త వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గి… Read More
0 comments:
Post a Comment