Saturday, June 22, 2019

జగన్ పోలవరం కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారు :దేవినేని

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు మాజీ మంత్రి దేవినేని ఉమా. ఏపీ సీఎం జగన్ పోలవరంలో కన్నా కాళేశ్వరంలోనే ఎక్కువ సేపు గడిపారని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. ఏపీలో గంటా పై దుమారం .. గంటా కూడా జంపే అంటున్న మంత్రి అవంతి శ్రీనివాస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IvB8h0

Related Posts:

0 comments:

Post a Comment