Saturday, June 1, 2019

సుష్మ అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉంది : జై శంకర్

న్యూఢిల్లీ : కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టిన సుబ్రమణ్యం జై శంకర్ .. మాజీ మంత్రి సుష్మ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. తనకు సుష్మపై ఎనలేని గౌరవం ఉందని స్పష్టంచేశారు. కీలక శాఖ ...మోడీ 2.0లో జై శంకర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2W5FGy7

Related Posts:

0 comments:

Post a Comment