హైదరాబాద్ : మొన్న ఓరుగల్లు, నిన్న భాగ్యనగరం .. నేడు రంగారెడ్డి కీచకుల దుశ్సాసనం పర్వం కొనసాగుతుంది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని చట్టాలున్న .. అమలు ఆలస్యమవడంతో కీచకులు మరింత రెచ్చిపోతున్నారు. రోజుకు ఎక్కడో ఓ చోట పసి పిల్లలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ ఆందోళన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKpEZz
Friday, June 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment