జమ్ము కశ్మీర్లో రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ తీర్మానాన్ని అమిత్ షా శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే కశ్మీర్లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అయితే అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలోనే ఎన్నికలును రానున్న ఆరునెలల్లో నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు..ఇక కశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FD3UdS
కశ్మీర్లో ఎన్నికలు వెంటనే నిర్వహించాలి...కాంగ్రెస్ డిమాండ్
Related Posts:
హుజుర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థికి ఆర్టీసి సెగ! కారు గెలుపుపై అలుముకుంటున్న బస్సు మబ్బులు!హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసి కార్మిక సంఘాల నేతలతో నెలకొన్న పరిస్థితుల ప్రభావం హుజూర్ నగర్ ఉప ఎన్నిక మీద పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె,… Read More
జగన్ పై ప్రశంసలు..కేసీఆర్ పై విమర్శలు : టీఆర్ఎస్ కు సంకటంగా మారుతున్న వైసీపీ..!తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సరి కొత్త పరిణామాలకు కారణమవుతోంది. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ ప్రారంభం కారణంగా తెలంగాణలోనూ అదే డిమాండ్ మ… Read More
బిగ్ బాస్ పై కర్ణిసేన కన్ను: సహజీవనాన్ని ప్రోత్సహిస్తోంది..నిషేధించాల్సిందేనంటూ..!ముంబై: కర్ణిసేన.. రాజస్థాన్ కు చెందిన రాజ్ పుత్ వంశస్థులు ఏర్పాటు చేసిన ఓ సంస్థ. దీని పూర్తి పేరు శ్రీ రాజ్ పుత్ కర్ణిసేన. ఏ విషయం మీదనైనా ఒక్కసారి పట… Read More
కోడెల శివరాంకు బెయిల్: ప్రతి శుక్రవారం సంతకంగుంటూరు: అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ రావు కుమారుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు కోడెల శివరాంకు ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయ… Read More
బీజేపీ కోర్ కమిటీలో సుమలత, ఎవరు విదేశాల్లో రౌండ్స్, మాజీ సీఎంకు పంచ్ !బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం స్వతంత్ర పార్టీ ఎంపీ, బహుబాష నటి, రెబల్ స్టార్ అంబరీష్ భార్య, తెలుగింటి ఆడపడుచు సుమలత అంబరీష్ ఇప్పుడు… Read More
0 comments:
Post a Comment