న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగా రూపాన్ని సంతరించుకోవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లక్షద్వీప్ గగనతలంలో ఏర్పడిన ఈ ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7fyzt
పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!
Related Posts:
మంత్రి పదవులకు జాతకాలతో లింక్? కుదరకుంటే పదవి యోగం లేనట్టేనా?హైదరాబాద్ : సాధారణంగా జాతకాలు ఎప్పుడు చూయిస్తాం. గృహప్రవేశాలకో లేదంటే పెళ్లిళ్లకో చూపిస్తుంటాం. ఇక వ్యాపారాలు ప్రారంభించే ముందు గానీ, భాగస్వామ్య కంపెన… Read More
కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు: సీఎంగా దిగిపోయేందుకు సిద్ధం..కాంగ్రెస్ వైఖరే కారణమా..?బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ జేడీఎస్ల మధ్య విబేధాలు మొదలయ్యాయా..? రెండు పార్టీలకు ఒకరంటే ఒకరు పడటం లేదా... సీఎం కుమారస్వామి కాంగ్రెస్తో విసిగెత్తిప… Read More
బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లో ఎస్కలేటర్ నుంచి జారి చిన్నారి మృతి, అధికారులు!బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్వేస్టేషన్ లోని ఎస్కలేటర్ నుంచి కింద జారిపడిన చిన్నారి మరణించింది. తీవ్రగాయాలైన హరిణి అలియాస్ హాసిని (18 నెలలు ) చికిత్స … Read More
ఐసీఐసీఐ బ్యాంక్ కేసు: విచారణాధికారిపై సీబీఐ బదిలీ వేటు..రహస్యమేంటి..?అవినీతి ఆరోపణల నెపంతో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్వర్మను ఆ పదవి నుంచి తొలగించి కొన్ని రోజులు గడవకముందే తాజాగా మరో కీలక కేసును విచారణ చేస్తున్న అధికారిప… Read More
కల్వర్ట్ నుంచి వాగులోకి... స్కూల్ బస్సు బోల్తా, 20 మందికి గాయాలుగుంటూరు : వెల్దుర్తి మండలంలో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఉదయం స్కూలుకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది… Read More
0 comments:
Post a Comment