Monday, June 10, 2019

పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా స‌ముద్రంలో!

న్యూఢిల్లీ: మ‌రో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా స‌ముద్రంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం క్ర‌మంగా అల్ప‌పీడ‌నం మారింది. మ‌రింత బ‌ల‌ప‌డి తుఫానుగా రూపాన్ని సంత‌రించుకోవ‌చ్చ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. లక్షద్వీప్ గ‌గ‌న‌త‌లంలో ఏర్ప‌డిన ఈ ఆవర్తనం క్ర‌మంగా బలపడి అల్ప‌పీడ‌నంగా మారిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7fyzt

Related Posts:

0 comments:

Post a Comment