న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగా రూపాన్ని సంతరించుకోవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లక్షద్వీప్ గగనతలంలో ఏర్పడిన ఈ ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7fyzt
Monday, June 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment