న్యూఢిల్లీ: మరో తుఫాను ముప్పు పొంచివుంది. ఈ సారి అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం క్రమంగా అల్పపీడనం మారింది. మరింత బలపడి తుఫానుగా రూపాన్ని సంతరించుకోవచ్చని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. లక్షద్వీప్ గగనతలంలో ఏర్పడిన ఈ ఆవర్తనం క్రమంగా బలపడి అల్పపీడనంగా మారిందని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఇది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7fyzt
పొంచివున్న తుఫాను ముప్పు: ఈ సారి అరేబియా సముద్రంలో!
Related Posts:
ట్విటర్లో కొత్త ఫీచర్: ఏమిటది..? 24 గంటల్లోనే ట్వీట్ను మాయం చేస్తుందట..!న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్ ట్రెండ్కు తగ్గట్టుగా యాప్లో మార్పులు చేర్పులు చేస్తోంది. యూజర్ను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్ప… Read More
అమరావతి లాడ్జీ ఘటన .. కీచక ఎస్సై సస్పెండ్ .. ఎవరైనా సహించం : ఎస్పీ విజయారావుఏపీ రాజధాని అమరావతిలో ఒక మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడిన కీచక ఎస్ఐ రామాంజనేయులుపై చర్యలకు ఉపక్రమించింది పోలీస్ శాఖ. లాడ్జిలో ఏకాంతంగా గడపాలి అనుక… Read More
25 చోట్ల పనిచేయలేదు, జాబ్కు మాత్రం ఆప్లై చేశా, కొత్త మలుపు తిరిగిన యూపీ రూ.కోటి స్కాం కథ..ఒక మహిళ.. 25 కొలువులు, 13 నెలల నుంచి రూ.కోటి ప్రభుత్వ నగదు విత్ డ్రా... కానీ తెరపైకి అనామిక శుక్లా వచ్చారు. ఇప్పటివరకు ఆమెను 25 ఉద్యోగాలు చేసి.. నగదు … Read More
Coronavirus: ఐటీ హబ్ లో కరోనా జోన్లు జంప్, లాక్ డౌన్ దెబ్బతో ప్రజలు రింగరింగ రింగారింగా !బెంగళూరు: దేశ ఐటీ, బీటీ రాజధాని బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) వ్యాధి పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో స్థానిక ప్రజలతో పాటు కర్ణాటక ప్… Read More
మాయదారి మైసమ్మో మైసమ్మా.!నీకు బోనం ఎత్తాల వద్దా చెప్పమ్మో.!ఈ సారి బోనాలు లేనట్టే.!!హైదరాబాద్ : మాయదారి మైసమ్మో మైసమ్మా.. నేను మైసారం పోతానే మైసమ్మా..అంటూ బోనాల పర్వదినం సందర్బంగా వినిపించే ఆ పాట తెలంగాణ ప్రజానికాన్ని ఉర్రూతలూగిస్తుంద… Read More
0 comments:
Post a Comment