పఠాన్కోట్ : కథువా లైంగికదాడి కేసులో మానవమృగాలకు పఠాన్కోట్ కోర్టు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు సాంజీరామ్తోపాటు దీపక్ ఖజూరియా, పర్వేశ్కుమార్కు యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసింది. దోషులుగా తేలిన మరో ముగ్గురు పోలీసులు ఎస్ఐ ఆనంద్ దత్త, హెడ్ కానిస్టేబుల్ తిలక్ రామ్, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్ వర్మకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టంచేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IDyJzY
Monday, June 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment