ముఖ్యమంత్రి జగన్ టార్గెట్ 2024 లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్యత మంత్రుల కేటాయింపులోనే సాధారణంగా అమలు చేస్తారు. కానీ, జగన్ మాత్రం శాఖల ఖరారులోనూ ఇదే ఫార్ములాను ప్రయోగించారు. అందులో బాగంగా ప్రధానంగా తాజా ఎన్నికల ముందు వరకూ టీడీపీ ఆధిపత్యం ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా తమకు అనుకూలంగా మలచుకోవటానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WZ5LU2
Saturday, June 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment