మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న ఇంటిని మరో వివాదం చుట్టుముట్టింది..ఆయన నివాసానికి వెళ్లేందుకు నిర్మించిన రోడ్డు మార్గానికి ఒప్పందంతో రైతుల భూములు తీసుకున్నారని, అవి తిరిగి తమకు ఇచ్చివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమ భూములు తమకు ఇప్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డిని రైతులు ఆశ్రయించారు..దీంతో ఎమ్మెల్యే రైతులను వెంటబెట్టుకుని భూములను పరీశీలించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NmMFny
Sunday, June 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment