Tuesday, June 18, 2019

మరోసారి మోడీ సమావేశానికి డుమ్మా కొట్టనున్న మమతా బెనర్జీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆహ్వానాన్ని మరోసారి తిరస్కరించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రీ మమతా బెనర్జీ. ప్రధాన మంత్రి నేతృత్వంలో బుధవారం కొనసాగనున్న సమావేశానికి ఆమే హజరు కాలేని స్పష్టం చేస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రీ ప్రహ్లాద్ జోషికి లేఖ రాసింది. కాగా ''వన్‌‌ కంట్రీ, వన్ నేషన్ '' అంశంపై చర్చించేందుకు దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FieMgS

0 comments:

Post a Comment