ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి..జగన్ కు తొలి నుండి విధేయుడిగా ఉన్న మంగ ళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సీఆర్డీఏ ఛైర్మన్గా నియమించాలని నిర్ణయించారు. దీని కోసం గత ప్రభుత్వం చేసిన చట్టంలో అవసరమైన మార్పులను చేయాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ మీద గెలిస్తే ఆయనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2F7IEwy
జగన్ మరో కీలక నియమాకం: ఆయన కోసం చట్టాన్ని సవరించి: ఎందుకంత ప్రాధాన్యత అంటే..!
Related Posts:
ఎగ్జిట్పోల్స్: వైఎస్ఆర్ సీపీ మీడియా ప్రతినిధులు వీరే..అమరావతి: మరి కొన్ని గంటల్లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. దీనికోసం అన్ని పార్టీలూ తమ యంత్రగాన్ని సిద్ధం చేసుకున్నాయి. ఎగ్జిట్ ప… Read More
దేశ భవిష్యత్తు మార్చండి.. యువ ఓటర్లకు మోడీ పిలుపు.. ఓటేసిన పలువురు ప్రముఖులుసార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చార… Read More
అత్యాచార భారతం: మైనర్ బాలికపై సామూహిక అత్యచారం..నిందితుడిని కొట్టి చంపిన బంధువులురాజస్థాన్లో కొద్దిరోజుల క్రితం ఓ దళిత మహిళపై సామూహికత అత్యచారం జరిగిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. అల్వార్లో ఓ 15 ఏళ్ల చిన్నారిపై గుర్తుతె… Read More
గాజువాక శీను: విశాఖ యువకులను నిలువునా ముంచాడు!విశాఖపట్నం: జీవనోపాధిని వెదుక్కుంటూ తనను నమ్మి దేశం కాని దేశానికి వెళ్లిన నలుగురు తెలుగు యువకులను నిలువునా ముంచేశాడు ఓ ఏజెంట్. ఆ ఏజెంట్ కూడా … Read More
లగడపాటి ఎన్నికల నిబంధన ఉల్లంఘించారా..? ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..?మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శనివారం సాయంత్రం మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మాట్లాడిన ఆయన తెలిసో తెలియకో ఎన్నికల కోడ్ ఉల్లంఘించార… Read More
0 comments:
Post a Comment