Monday, June 17, 2019

పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులు

కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అయితే ఉగ్రవాదుల దాడిలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. 44 రాష్ట్ర్రీయ రైఫిల్స్‌కు చెందిన ఆర్మ్‌డ్ కాన్వాయ్ పై పుల్వామా జిల్లాలోని అరిహల్ గ్రామం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNPHk7

Related Posts:

0 comments:

Post a Comment