కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతవరణం నెలకొంది. అయితే ఉగ్రవాదుల దాడిలో ఎవరికి గాయాలు కాలేదని తెలుస్తోంది. 44 రాష్ట్ర్రీయ రైఫిల్స్కు చెందిన ఆర్మ్డ్ కాన్వాయ్ పై పుల్వామా జిల్లాలోని అరిహల్ గ్రామం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WNPHk7
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులు
Related Posts:
హత్తుకునేలా ‘నాకు అడిగే హక్కుంది’: ఆలోచింపజేస్తున్న జనసేన పాట (వీడియో)అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో నవంబర్ 3న లాంగ్ మార్చ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆం… Read More
అబార్షన్ల అడ్డా ఆమన్గల్ గడ్డ..! కీర్తి రెడ్డి కేసులో హాస్పిటల్ సీజ్..!!హైదరాబాద్ : హయత్ నగర్ పరిధిలో జరిగిన కన్నతల్లి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపికైంది. తల్లిని సొంత కూతురే అత్యంత పాశవికంగా హతమార్చడం సంచలనం రేపి… Read More
ఛలో అమెరికా..! రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు అక్కడే..!!హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి హార్డ్ కోర్ అభిమానులకు ఈ వార్త అంతగా రుచించదు. రెండు తెలుగు రా… Read More
బాయ్ఫ్రెండ్కు... చెల్లెలి నగ్న విడీయోను పంపిన అక్క...!సమాజంలో మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయని పలువురు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినా సమాజపోకడలకు ఫుల్స్టాప్ పడడం లేదు. అయితే ఇందుల… Read More
శ్వేతసౌధం నుంచి పామ్బీచ్కు.. ఇళ్లు మారబోతున్న అగ్రరాజ్య అధినేత, సెప్టెంబర్లో హింట్.. ట్వీట్...అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ ఇళ్లు మారబోతున్నారు. అవును ట్రంప్ ప్రాథమిక నివాసం ఇక వైట్హౌస్ కాదు ప్లోరిడాలోని తన సొంతిళ్లు కాబోతుంది. ఈ విషయాన్ని … Read More
0 comments:
Post a Comment