ఏపీ ముఖ్యమంత్రి...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికీ విశాఖ శారదాపీఠాధిపి స్వరూపానంద అశీర్వాదం ఇచ్చారు. జగన్ సీఎం కావటం కోసం అయిదేళ్ల పాటు శారదా పీఠం కార్యక్రమాలు నిర్వహించిందని..15 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగన్..కేసీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానం అని అందరి సమక్షం లో చాటి చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కార్యక్రమం పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IS0Lrz
Monday, June 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment