ఏపీ ముఖ్యమంత్రి...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరికీ విశాఖ శారదాపీఠాధిపి స్వరూపానంద అశీర్వాదం ఇచ్చారు. జగన్ సీఎం కావటం కోసం అయిదేళ్ల పాటు శారదా పీఠం కార్యక్రమాలు నిర్వహించిందని..15 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జగన్..కేసీఆర్ అంటే తనకు ఎనలేని అభిమానం అని అందరి సమక్షం లో చాటి చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కార్యక్రమం పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IS0Lrz
15 ఏళ్లు జగనే సీఎం:స్వామీజీ! ఇద్దరు ముఖ్యమంత్రులు అక్కడే: ఇద్దరికీ ఆయనపైనే గురి..!
Related Posts:
నకిలీ టీఆర్పీ రేటింగుల బాగోతం: ఆర్నబ్ తరువాత మరో బిగ్ వికెట్: రిపబ్లిక్ టీవీ సీఈఓ అరెస్ట్ముంబై: జాతీయ స్థాయిలో ప్రకంపలను సృష్టించిన నకిలీ టీఆర్పీ రేటింగుల బాగోతం.. కొత్త మలుపు తిరిగింది. మరో బిగ్ వికెట్ పడింది. రిపబ్లిక్ టీవీ ఛానల్ ముఖ్య క… Read More
తెలంగాణలో జగన్ వదిలిన బాణం: కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైయస్ షర్మిల..?హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించారా? అధికార తెలంగాణ రాష్ట్ర సమిత… Read More
భారత్లో కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ -జనవరి నుంచే షురూ -అక్టోబరు నాటికి సాధారణం: సీరం సీఈవోకేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ఆదివారం నాటి 30,254 కొత్త కేసులతో కలిపి భారత్ లో ఇన్ఫెక్షన్ల సంఖ్య 1కోటికి చేరువైంది. మరణాల సంఖ్య 1.5లక్షలకు దగ్గరగా … Read More
ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి సర్వం సిద్ధం: ఫెడెక్స్, యూపీఎస్ వాహనాలు రెడీ: అన్ని రాష్ట్రాలకూవాషింగ్టన్: ప్రాణాంతక కరోనా బారిన పడి అత్యధిక ప్రాణనష్టాన్ని చవి చూసిన దేశాల్లో టాప్లో ఉంటోంది అగ్రరాజ్యం అమెరికా. ఇక్కడ మూడు లక్షలకు మందికి పైగా మరణ… Read More
కరోనా: ఏక్షణమైనా వ్యాక్సిన్ పంపిణీ -నిర్వహణపై కేంద్రం మార్గదర్శకాలు -దేశంలో కొత్తగా 30,245 కేసులుగ్లోబల్గా కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 16లక్షలు దాటింది. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7.21కోట్లకు పెరిగింది. ఇండియాకు సంబంధించి కేంద్… Read More
0 comments:
Post a Comment